calender_icon.png 8 October, 2024 | 5:10 PM

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

08-10-2024 12:16:55 AM

నిజామాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): అప్పుల బాధ భరించలే క వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకు ంది. మోస్రా మండల కేంద్రానికి చెం దిన సాయిలు(46) కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. అ ప్పులు తీర్చే మార్గంలేక గ్రామంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.