26-04-2025 04:52:10 PM
ఎల్బీనగర్: హయత్ నగర్ పరిధిలోని రావి నారాయణరెడ్డి నగర్ లోని గుడిసెల్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగారు. 4 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నారు. అదుపులోకి వచ్చిన మంటలు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న సీపీఐ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు.