రిమాండ్కు తరలింపు
వనపర్తి, అక్టోబర్ 17 (విజయక్రాంతి): అయామక ప్రజలను టార్గెట్ చేసి లక్కీ డ్రా స్కీం పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాం డ్ తరలించారు. ఎస్సై పబ్బతి రమేశ్ తెలి పిన వివరాల ప్రకారం.. చిన్నంబావి మండ ంలో తిరుమల లక్కీ డ్రా స్కీం పేరుతో అ మాయకులను మోసం చేసినట్టు ఫిర్యాదు వచ్చింది. కేసు నమోదు చేసి విచారణ జరిపి, నిందితులను అదుపులోకి తీసుకు న్నట్టు తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్టు వెల్లడించారు.