14 August, 2026 | 10:04 PM

Breaking News

విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •   మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు   •   సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   •   వైన్ షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •  

క్షీణించిన ఎల్‌టీ మైండ్‌ట్రీ లాభం

17-01-2025 01:54 AM

న్యూఢిల్లీ,  జనవరి 16: ఎల్ అండ్ టీ ఐటీ సబ్సిడరీ  ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీ (ఎల్‌మైండ్‌ట్రీ) కన్సాలిడేటెడ్ నికరలాభం క్యూ3లో 7.14 శాతం క్షీణించి రూ.1,085 కోట్లకు తగ్గింది. గత క్యూ3లో రూ.1,169 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ. 9,016 కోట్ల నుంచి రూ. 9,661 కోట్లకు పెరిగింది.

స్వీక్వెన్షియల్‌గా కంపెనీ లాభం 13.23 శాతం తగ్గగా, రెవిన్యూ 2.41 శాతం పెరిగింది. తమ ఏఐ వ్యూహంతో రికార్డుస్థాయిలో 1.68 బిలియన్ డాలర్ల ఆర్డర్లు సంపాదించామని కంపెనీ సీఈవో దేబషిస్ ఛటర్జీ తెలిపారు.