calender_icon.png 19 October, 2024 | 8:04 PM

ప్రాణహాని ఉంది.. కాపాడండి

16-10-2024 01:26:51 AM

ఓ కుటుంబం ఆవేదన

ఆర్డీవో కార్యాలం ఎదుట దీక్ష

నిర్మల్, అక్టోబర్ 15 (విజయక్రా ంతి): నిర్మల్ పట్టణంలోని బుధవార్‌పేట్‌కు చెందిన చందుల సాయ న్న తమ కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ మంగళవారం కుటు ంబ సభ్యులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టాడు. తమకు రావల్సిన ఆస్తి కోసం కోసం చట్టపరంగా పోరా టం చేస్తుంటే కొందరు తమపై దా డి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు విచారణ జరిపి తనకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.