calender_icon.png 24 October, 2024 | 9:50 AM

గ్రంథాలయాలు దేవాలయాలు

24-10-2024 01:08:06 AM

  • ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి

కామారెడి(నిజామాబాద్), అక్టోబర్23 (విజయక్రాంతి): గ్రంథాల యాలు దేవాలయాలతో సమానమని  బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అంతిరెడ్డి రాజిరెడ్డి ప్రమాణాస్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

తాము అధికారంలోకి వచ్చిన తరువాత గ్రంథాల యాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మండ వ వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, రత్నాకర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.