calender_icon.png 25 April, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒప్పందం రద్దుపై పాక్‌కు లేఖ

25-04-2025 12:23:44 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు గురిం చి భారత జలవనరుల కార్యదర్శి దే బాశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జలవనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముర్త జాకు లేఖ రాశారు. ఈ లేఖలో పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రో త్సహిస్తూ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లఘించిందని.. అం దుకోసమే భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసినట్టు వివరించారు.