calender_icon.png 4 February, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల కోసం పనిచేసే వారిని గెలిపించండి

04-02-2025 01:53:29 AM

*ఆప్ తెలంగాణ కన్వీనర్ దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, ఫిబ్రవరి 3: ఈ నెల 5న జరిగే ఢిల్లీ ఎన్నికల్లో నిజాయతీగా ప్రజల కోసం పని చేసే ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థులనే గెలి  ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఢిల్లీ  తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యా  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధా  మోదీ, అమిత్‌షా ఎన్ని పన్నా  పన్నినా ఢిల్లీలో ఆప్ విజ  అడ్డుకోలేరన్నారు.