28 September, 2024 | 6:54 AM
27-09-2024 12:03:31 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో నర్సింగ్రావుపల్లి చౌరస్తా రోడ్డు మీదుగా సైలానిబాబా దర్గాకు సమీపంలో చిరుత సంచరించినట్టు వాహనదారులు తెలిపారు.
28-09-2024