అర్మూర్, ఫిబ్రవరి 07 (విజయ క్రాంతి) : 144 సంవత్సరాలకొకసారి వచ్చేటటువంటి మహా కుంభమేళాను పురస్కరించుకొని అర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం బయలు దేరారు. ఆర్మూర్ కోర్టు ప్రాంగణం నుండి మహా కుంభమేళాకు ప్రయాణమయ్యారు. పుణ్య స్నానాలు చేసి రానున్నారు.