కాంగ్రెస్ నేతలు
బెల్లంపల్లి, సెప్టెంబర్ 24: బెల్లంపల్లిలో భూదందాలు, రౌడీయిజాన్ని పోలీసులు అ రికట్టాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొట్ల సురేష్ డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లిలో ఆయన మాట్లాడారు. కొంతమంది ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరి పేదల భూములను ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్త ం చేశారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయా న్ని కబ్జా చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసి నా చర్యలు తీసుకోలేదన్నారు.
స్థలాలు, కా లువల కబ్జాపై కలెక్టర్, ఆర్డీవో, కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. పోలీసులే రౌడీయిజాన్ని ప్రోత్సహి స్తున్నారని ఆ రోపించారు. ఎమ్మెల్యే వినోద్ చుట్టూ ఒక కోటరీ పని చేస్తుందని, ఈ కోటరీ వల ్లనియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభాసుపాలవుతున్నదని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.