ముత్తారం, జనవరి 28: మండలంలోని మచ్చుపేట గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా నాలు గు గ్యారంటీలను అమలు చేయడం కొరకై రాష్ర్ట ఐటి పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
మచ్చుపేట గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినందుకు గాను ముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్య క్షురాలు మచ్చుపేట మాజీ సర్పంచ్ గోవిం దుల పద్మ ఆనంద్ కతజ్ఞతలు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు, యువ నాయకుడు శ్రీనుబాబు సహకారంతో మచ్చుపేట గ్రా మం అన్ని రంగాల్లో అభివద్ధి జరుగుతుం దన్నారు.