calender_icon.png 26 October, 2024 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీర్జాదిగూడ ఇళ్ల కూల్చివేతలపై స్పందించిన కేటీఆర్

08-07-2024 06:30:31 PM

మేడ్చల్ : పీర్జాదిగూడ మన్సిపాలిటీలోని ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్లాట్లను 2008లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని, అయితే వారు ప్రభుత్వం అనుమతులు పొందే బ్యాంకు రుణాలతో అక్కడ ఇళ్లు నిర్మించుకున్నారని ఆయన వెల్లడించారు.

ఇప్పుడు క్రమబద్ధీకరించిన ప్లాట్లలో నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తున్నాని తెలిపారు. ప్రజలకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు నిర్భంధించారు. సాయిప్రియ, సత్యనారాయణపురం కాలనీల ప్లాట్లు క్రమబద్ధీకరించినవేన్నాని, బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో పరిధిలో చేర్చి ప్రజలకు వేలు చేసిందని కేటీఆర్ చెప్పుకోచ్చారు.