calender_icon.png 19 October, 2024 | 9:22 AM

ఢిల్లీ వేదికగా ఖోఖో వరల్డ్‌కప్

17-10-2024 12:44:11 AM

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు తొలిసారి జరగనున్న ఖో ఖో వరల్డ్‌కప్‌కు న్యూఢిల్లీలోని ఇం దిరాగాంధీ ఎరీనా స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు బుధవారం టో ర్నీ నిర్వాహకులు ట్రోఫీతో పాటు ప్రపంచకప్ అధికారిక లోగోను విడుదల చేశారు. #ది వరల్డ్ గోస్ ఖో పేరు తో ట్యాగ్‌లైన్ జత చేశారు.