2 February, 2025 | 9:24 AM
02-02-2025 12:45:07 AM
ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా జరిగే స్థలంలో అయోధ్య రామమందిరాన్ని పోలిన ఆలయ సెట్ వేశారు. చూసేందుకు అచ్చం రామమందిరం లాగే ఉండడంతో భక్తులు పోటెత్తుతున్నారు.
02-02-2025