calender_icon.png 3 March, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తను పరామర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే

03-03-2025 01:44:27 AM

నిజాంసాగర్, మార్చి ౨ (విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఎన్ ఎస్ వి ఐ మండల అధ్యక్షులు సంతోష్ రాథోడ్ అనారోగ్యానికి గురి కావడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదివారం  పరామర్శించారు. కార్యకర్తలకు తాను ఎప్పుడు అండదండగ ఉంటానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఆయనతోపాటు పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, మహమ్మద్ నగర్  పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సాయి పటేల్, సిద్దు, సవాయి సింగ్ తదితరులు వున్నారు.