03-03-2025 04:16:52 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): బిక్కనూరు మండల కేంద్రంలో ఇటీవల జాతీయ స్థాయి అబాకస్ మ్యాథమెటిక్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మండలంలోని జంగంపల్లికి చెందిన ఆరో తరగతి విద్యార్థి గాడి అక్షయ్ కుమార్ రెండో స్థానం సాధించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నర్సింలు ,భాస్కర్ రెడ్డి, గ్రామస్తులు విద్యార్థిని అభినందించారు.