calender_icon.png 28 February, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్‌కు ఆహ్వానం

28-02-2025 01:14:01 AM

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 27 ( విజయక్రాంతి) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు రాజ్ భవన్ లో ఆలయ ఈవో భాస్కరరావు అందజేసి పట్టు శాలు తో ఘనంగా సన్మానించారు. ఈ సంద ర్భంగా ఆలయ అర్చకులు గవర్నర్ను ఆశీర్వదించారు.