calender_icon.png 8 October, 2024 | 5:19 PM

శ్రీ కనకాల కట్ట మైసమ్మ అమ్మవారి పూజలకు హాజరుకావాలని మంత్రి దుద్దిళ్లకు ఆహ్వానం..

08-10-2024 11:39:12 AM

ముషీరాబాద్, (విజయక్రాంతి): దసరా శరన్నవరాత్రి ఉత్సవాళ సందర్బంగా లోయర్ ట్యాంక్ బండ్ లోని శ్రీ కనకాల కట్ట మైసమ్మ అమ్మవారి దేవాలయానికి  సకుటుంబ సమేతముగా దర్శనానికి  కోరుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబుకు ఆహ్వాన పత్రికను ఆలయ వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ కుమార్ పటేల్, ఆలయ  కార్యనిర్వాహనాధికారి  కే. సాంబశివరావు రావు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎద్దుల శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందిస్తూ కట్ట మైసమ్మ ఆలయ అమ్మవారి పూజలకు హాజరవుతానని హామీ ఇచ్చినట్లు ఆలయ ప్రధాన పూజారి సాత్విక్ శర్మ తెలిపారు.