26 May, 2026 | 5:06 PM

Breaking News

భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •  

ఖోఖో ప్రపంచకప్ ఫైనల్లో భారత్

19-01-2025 01:02 AM

న్యూఢిల్లీ: ఖోఖో ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో 16 66తో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆద్యంతం వుమెన్ ఇన్ బ్లూ అటాక్, డిఫెన్స్ ఆటతో కట్టిపడేశారు.

చివర్లో చైత్ర సౌతాఫ్రికా ప్లేయర్ మోసియాను ఒంటిచేత్తో ఎలిమినేట్ చేసి 5 పాయింట్లు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చింది. మరో సెమీస్‌లో నేపాల్ 89 ఉగాండాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఇక పురుషుల విభాగంలోనూ భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో భారత్ 62 సౌతాఫ్రికాపై విజయాన్ని అందుకుంది. నేడు ఫైనల్స్ జరగనున్నాయి.