calender_icon.png 19 October, 2024 | 7:48 PM

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్

19-10-2024 05:24:24 PM

టీమిండియా vs న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ కు భారత్ 107 పరుగుల టార్గెట్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బ్యాటింగ్ లో సర్ఫరాజ్ (150), రిషబ్ పంత్(99), విరాట్ కోహ్లీ(70), రోహిత్ శర్మ(52) పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 356 పరుగుల ఆధిక్యం సాధించింది. కాగా టీమిండియా న్యూజిలాండ్ ముందు 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 46, న్యూజిలాండ్ 402 పరుగులు చేశాయి.