07-04-2025 02:12:28 PM
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): హైదరాబాద్ ఎం.ఎం.టి.స్ ఘటన మరువక ముందే మేడ్చల్ రైల్వేస్టేషన్(Medchal Railway Station)లో (19)సంవత్సరాల యవతిపై గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యకరంగా పాల్పడడంతో యువతి ఆ వ్యక్తులను బండ రాయి తో కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపారు.