calender_icon.png 13 March, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యం అమలు చేయాలి

13-03-2025 12:00:00 AM

కార్మిక సంఘాల డిమాండ్ 

ఆర్మూర్, మార్చి 12 :  బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యం అమలు చేయాలి యూనియన్ రాష్ర్ట అధ్యక్షులు బి భూమన్న ప్రధాన కార్యదర్శి బి సూర్య శివాజీ ఆర్మూర్‌లో గల ఐ.ఎఫ్.టి.యూ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా బీడీ పరిశ్రమపై ఆధారపడి అరవై లక్షల మంది జీవిస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వం బీడి పరిశ్రమను కాపాడాల్సింది పోయి బీడీ పరిశ్రమపై 28% జిఎస్టి విధించి పరిశ్రమను పూర్తిగా సంబంలోకి నెటిదాన్ని విమర్శించారు పని లేక పని దినాలు లేక కార్మికులు అనేక అష్ట కష్టాలకు ఎదుర్కొంటున్నారని వారన్నారు .

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీడి పరిశ్రమపై విధించిన 28 %శాతం జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరియు బీడీ కార్మికుల పోరాటాల ఫలితంగా 1994లో కరువు బత్యం %ఙఈజు% అమలు అవుచున్నాది 2024 సం:రాం: మినిమయ ధరల చూసి 18.9 పాయింట్ల నుండి 1913 పెరిగింది అంటే 14 పాయింట్లు పెరిగింది ప్రతి పాయింట్ కు పది పైసల చొప్పున 10 రూపాయల 4 పైసలు పెరిగింది అన్నింటిని కలుపుకొని 11 రూపాయల 94 పైసలు పెరిగింది మొత్తం వైబిలకు రూ.261 వ97 పైసలు ఈ పెరుగుదల ఏప్రిల్ నెల ఒకటో తేదీ 2025 నుండి అమల్లోకి వస్తుందని వారు తెలిపారు.

ప్యాకింగ్ కార్మికులకు నెలసరి వేతన ఉద్యోగస్తులకు ఎంత అనేది లెక్కించి కట్టివాల్సింది ఉంటుందన్నారు ఈ పెరిగిన కరువు భత్యం వీడియోను అమలు చేయాలని బీడీ యజమాన్యాలకు వారు డిమాండ్ చేశారు అమలు చేయని పక్షంలో కార్మికులతో ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని తెలియజేశారు రాష్ర్ట ప్రభుత్వం పెరిగిన కరువు బత్యం వి డి ఏ హమాలోకో చార్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జే గంగాధర్ కార్యదర్శి ఎం భారతి తదితరులు పాల్గొన్నారు.