ఫీల్డ్ అసిస్టెంట్ ల, ఉద్యోగ భద్రత, పే స్కేల్ సమస్యలు పరిష్కరించాలి
మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల యాదవ్ కు వినతి పత్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ లు
మంథని (విజయక్రాంతి): ఫీల్డ్ అసిస్టెంట్ ల, ఉద్యోగ భద్రత, పే స్కేల్ సమస్యలు పరిష్కరించాలని మంథని, రామగిరి, కమాన్ పూర్, ముత్తారం మండలాల ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్ లు ఆదివారం మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ కు నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. నాలుగు మండలాల వారి సమస్యలు పరిష్కరించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ ల, ఉద్యోగ భద్రత, పే స్కేల్ అమలు గురించి తిరుపతి యాదవ్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో మండలాలోని గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్ లు అన్నారు.