26-04-2025 12:00:00 AM
కల్లూరు, ఏప్రిల్ 25:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస పధకం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24 తేదీతో ముగియడంతో పెద్ద ఎ త్తున దరఖాస్తు చేసుకున్నారు. మండలంలోని 31 గ్రామ పంచాయితీల నుండి దరఖా స్తులు అందాయి.
బత్తులపల్లి నుంచి 74 దరఖాస్తులు అందగా, చండ్రుపట్ల 294,చెన్నూ రు 278,చిన్న కోరుకోండి 355, గోకవరం 90,కల్లూరు 1220, కోర్లగూడెం 71,లక్ష్మీపురం -45, లింగాల -69 వెస్ట్ లోక వరం -72,మర్లపాడు తెలగారం -106, ముచ్చారం 86,నారాయణ పురం 50,పాయపూర్ -56, పెద్ద కోరుకోoడి -161,పేరువంచ 202.,రఘునాద గూడెం -71,తాల్లూరు వెంకటాపురం - 138, వెన్నవల్లి - 83,యజ్ఞానారాయణ పురం నుంచి 52 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.