calender_icon.png 18 October, 2024 | 6:51 AM

హిందువులు జాగృతం కావాలి

18-10-2024 02:24:58 AM

నిర్మల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ పథ సంచలనం

నిర్మల్ , అక్టోబర్17 (విజయ క్రాంతి): హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి హిందువు ఏకం కావా లని ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర సంఘటన నాయకుడు రమేశ్ పిలుపునిచ్చారు. నిర్మల్ ఎన్‌టీఆర్ స్టేడియంలో విజ య దశమి పథ్ సంచలన్ నిర్వ హించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన కవాతు పట్టణంలోని వివిధ కూడళ్ల గుండా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘటన కార్య దర్శి రమేశ్ మాట్లాడుతూ.. క్రమ శిక్షణ, జాతీయ భావానికి ఆర్‌ఎ స్‌ఎస్ నిదర్శనమని చెప్పారు.