calender_icon.png 23 October, 2024 | 12:57 PM

బంగ్లాదేశ్‌లో హిందూ, క్రైస్తవులు సిక్కులు దళితులపై దాడులు నివారించాలి

12-08-2024 01:52:42 PM

సంగారెడ్డి (విజయక్రాంతి): బంగ్లాదేశ్ లో హిందువులు క్రైస్తవులు సిక్కులు దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే నివారించాలని బిజెపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. బంగ్లాదేశీయులు దాడులు చేసి హింసిస్తున్నారని వెంటనే ఆప్ ఎందుకు ఐక్యరాజ్యసమితి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు