calender_icon.png 24 October, 2024 | 4:52 AM

గల్ఫ్ బాధిత కుటుంబాలకు సాయం

24-10-2024 12:14:34 AM

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): గల్ఫ్‌లో పనిచేస్తూ వివిధ కారణాల వల్ల మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.6.45 కోట్ల నిధులను విడుదల చే సింది. నిజామాబాద్ జిల్లాకు రూ. 1.75 కోట్లు, జగిత్యాలకు రూ.1.40 కో ట్లు, రాజన్న సిరిసిల్లకు రూ.60 లక్ష లు, నిర్మల్‌కు రూ.50 లక్షలు, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, ఆదిలా బాద్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మెదక్, సిద్దిపేట, సం గారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు రూ.20 లక్షల చొప్పున విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.