19 April, 2025 | 11:17 AM
17-04-2025 06:18:14 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలో నిరుపేద సామల వీరభద్రం మరణించగా దాతలు ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. గోపా డివిజన్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ క్వింటాల్ బియ్యం అందజేశాడు.
19-04-2025