calender_icon.png 19 April, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద కుటుంబానికి చేయూత

17-04-2025 06:18:14 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలో నిరుపేద సామల వీరభద్రం మరణించగా దాతలు ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. గోపా డివిజన్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ క్వింటాల్ బియ్యం అందజేశాడు.