హర్యానా,(విజయక్రాంతి): బాద్షాపూర్ నుంచి పోటీ చేసిన రావు నర్బీర్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థి వర్ధన్ యాదవ్ పై గెలుపొందారు. గత ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 4% ఓట్లు మాత్రమే వచ్చాయి. కైథల్ నియోజకవర్గం నుంచి ఆదిత్య సుర్జేవాలా ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, సిట్టిగ్ ఎమ్మెల్యే లీలా రామ్ ను మట్టికరిపించారు. 8,000లకు పైగా ఓట్ల తేడాతో విజయదుందుభి మోగించారు. ఐఎన్సీకి చెందిన మమ్మన్ ఖాన్ 130497తో బీజేపీ అభ్యర్థి నసీమ్ అహ్మద్పై విజయం సాధించారు. ఫిరోజ్పూర్ ఝిర్కా అసెంబ్లీ స్థానం నుంచి ఐఎన్సీ నాయకుడు మమ్మన్ ఖాన్ 98441 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి నసీమ్ అహ్మద్పై మమ్మన్ఖాన్ విజయం సాధించారు.