calender_icon.png 14 February, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత

13-02-2025 01:34:59 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 12: కుంభమేళాకు వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ జబల్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను బుధవారం హైదరాబాద్ గాంధీ దవాఖానలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాలు గాంధీ దవాఖానకు తీసుకురావడంతో ద  ప్రాంగణమంతా శోకసంద్రంగా మారింది.

కుటుంబ సభ్యుల రోధనలు, ఆక్రందనలు మిన్నంటా  పరిహారం అందజేయాలి: వీహెచ్‌గాంధీ దవాఖానకు రాజ్యసభ మా  సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వెళ్లి మృతుల కుటుంబ సభ్యు  పరామర్శించి, సంతాపా  తెలియజేశారు. రాష్ట్ర ప్రభు  మృతుల కుటుంబాలకు నష్టపరిహా  అందజేయాలని  కోరారు.