calender_icon.png 27 October, 2024 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎం విశకర్మ పథకంతో చేయూత

27-10-2024 01:21:47 AM

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

ఆదిలాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కులవృత్తి దారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గొప్ప ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం విశకర్మ పథకాన్ని ప్రవేశ పెట్టారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పీఎం విశకర్మ పథకంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి భాగ్యనగర్ లో శనివారం సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పీఎం విశకర్మ యోజన పథకంలో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు బ్యాంకు దారా రుణం పొందే అవకాశాన్ని కల్పిస్తుంది అన్నారు. ఆన్లైన్లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే రాష్ర్ట ప్రభుతం ప్రతిపాదన దారా కేంద్రానికి పంపిస్తారని చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులకు పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ దారా రుణాలు ఇవడానికి ప్రభుతం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు.