కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాం తి): కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న హమీలు అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ డిమాండ్ చేశారు. కామారెడ్డిలో ఆదివారం నిర్వహించిన గౌడ సంఘ సమావే శంలో ఆయన మాట్లాడారు. మం త్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్కు రెండుసార్లు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్గౌడ్, జిల్లా నాయకులు శేఖర్గౌడ్, నర్సాగౌడ్, రామాగౌడ్, లింగగౌడ్, బాలాగౌడ్ పాల్గొన్నారు.