హైదరాబాద్: గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5గంటల వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జరగనుంది. 31,383 మంది అభ్యర్థులు గ్రూప్ వన్ పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్త్, 144 సెక్షన్ విధించారు.