calender_icon.png 27 October, 2024 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు

27-10-2024 07:28:49 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో వారం రోజులుగా కొనసాగుతున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 563 పోస్టులకు అక్టోబర్ 21 నుంచి 27 వరకు వరుసగా 7 రోజులపాటు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఆదివారం సాయంత్రం 5 గంటలతో పూర్తయ్యాయి. 31,383 మంది అభ్యర్థులు  గ్రూప్-1 ఈ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వారిలో అత్యధికంగా అభ్యర్థులు పరీక్షలకు హాజరై తమ ప్రతిభను పరీక్షించుకున్నారు.