బాన్సువాడ, మార్చి 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాబాన్సువాడ నియోజకవర్గ హన్మజీపేట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సోమవారం ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.