హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): డివిజనల్ అకౌంట్స్ ఆఫీ సర్(డీఏవో) పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఫైనల్ కీతో పాటు, జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను శనివారం విడుదల చేసిం ది. 2022లో నోటిఫికేషన్ వెలువడ గా, ఈ ఏడాది జూన్ 30 నుంచి జూ లై 4 వరకు పరీక్షలు నిర్వహించారు. జూలై 31న ప్రిలిమినరీ కీని విడుదల చేసి ఆగస్టు 1 నుంచి 5 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. నిపుణుల కమిటీ తాజాగా ఫైనల్ కీతోపాటు, జీఆర్ఎల్ను విడుదల చేసింది. వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని కోరింది.