ఖమ్మం, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఖమ్మం గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్ట రీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక శనివారం జరిగింది. అధ్యక్షుడిగా పాటి బండ్ల యుగంధర్, ఉపాధ్యక్షులుగా శ్యాంప్రసాద్ ముఖర్జీ కొనకంచి, త మ్మినేని సాగర్, కార్యదర్శిగా కమర్త పు గోపాల్రావు, కోశాధికారిగా పరమేశ్వర్రెడ్డి, మారెంరెడ్డి ఎన్నికయ్యా రు. సంయుక్త కార్యదర్శులు షేక్ రి యాజ్, రామ్మూర్తి చావా, ఈసీ మెం బర్లుగా సేదన్ దొండేటి, రవికుమార్ పెరుమాళ్లపల్లి, అనిల్కుమార్ మావిలేటి, లాల్ ప్రతాప్ బానోత్, రాజగో పాల్రెడ్డి బొల్లారెడ్డి ఎన్నికయ్యారు.