calender_icon.png 28 September, 2024 | 4:49 AM

గల్ఫ్ కార్మికులకు అండగా ప్రభుత్వం

28-09-2024 12:34:42 AM

ప్రభుత విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): గల్ఫ్ కార్మికులకు అండగా రాష్ర్ట ప్ర భుతం ఉంటుందని ప్రభుత విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శు క్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రవాసి ప్రజావాణి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించిన సందర్భం గా సిరిసిల్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. గల్ఫ్ కార్మికుల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుతం, సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఆది శ్రీనివాస్ చెప్పారు.