calender_icon.png 27 February, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వామి వారికి బంగారు ఆభరణం బహూకరణ

27-02-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి ౨౬ (విజయక్రాంతి) ః పాల్వంచలోని బొల్లోరి గూడెంలో వెలసిన శ్రీ లలితా కామేశ్వర స్వామి వారి శివాలయంనకు కేటీపీయస్ ఉద్యోగి ఆంగోత్ అజయ్ కుమార్-విజయ దంపతులు శ్రీ లలత అమ్మ వారికి రూ 80 వేల  విలువ గల బంగారు ఆభరణంను ఈ రోజు మహా శివరాత్రి పర్వదినం శుభ సందర్బంగా - (మంగళ సూత్రాలను) ఆలయ ప్రధాన అర్చకులు ఆకొండి సాయి చైతన్య శర్మ,ఆలయ ధర్మకర్తలు శివలెంక సుజాత శివలెంక అశ్విని కుమార్ లకు అందచేసారు.