calender_icon.png 31 March, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రమంత్రిని కలిసిన గెజిటెడ్ అధికారులు

24-03-2025 12:00:00 AM

కొత్తపల్లి, మార్చి 23 (విజయక్రాంతి) : కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ ను తెలంగాణ గెజిట్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవో )వారు కలసి డైరీని అందజేసి శాలువా తో  సత్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా   టీజీవో జిల్లా అధ్యక్షులు  మడిపల్లి కాళిచరణ్  మా ట్లాడుతూ ఉద్యోగుల ఇన్కమ్ టాక్స్ పరిది పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సెక్రటరీ  డా అరవింద్ రెడ్డి, సభ్యులు అభినవ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రాజు నాయక్ ,కొండల్ రెడ్డి గార్లు పాల్గొన్నారు.