calender_icon.png 8 February, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికపై సామూహిక లైంగికదాడి

08-02-2025 01:05:09 AM

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 7: బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నార్సిం  పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొ  పరిధిలోని హైదర్షాకోట్‌లో ఆలస్యంగా శుక్రవారం వెలుగుచూసింది. కొన్నిరోజుల క్రితం బాధిత బాలికపై ఐదుగురు నిందితులు అ  ఒడిగట్టారు.

ఈ విష  బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. చివరకు విష  బయటకు రావడంతో నార్సిం  పోలీసులకు బాధితురాలి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.