calender_icon.png 3 February, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండ్ల పంపిణీ

27-01-2025 12:00:00 AM

కరీంనగర్ సిటీ, జనవరి26 (విజయ క్రాంతి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని కిసాన్ నగర్ లో గల ప్రభుత్వ వికలాంగులు, వయో వృద్ధుల వసతి గృహంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, జిల్లా సంక్షేమాధికారి కె.సబిత వార్డెన్ రాధిక పాల్గొన్నారు.