calender_icon.png 2 October, 2024 | 8:11 AM

కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శికి ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు

02-10-2024 12:35:19 AM

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాం తి): కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తి వెంటి శ్రీనివాస్‌రావుకు ప్రతిష్ఠాత్మక ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు లభిం చింది. పుస్తక ప్రచురణ రంగంలో విశేష కృషి చేసిన వారికి భారత ప్రచురణ కర్తల సమా ఖ్య ఏటా ఈ పురస్కారం అందజేస్తుంది. శ్రీనివాస్‌రావు ప్రచురణ పరిశ్రమకు చేసిన సేవలకు మంగళవారం న్యూఢిల్లీలో ప్రచురణ కర్తల సమాఖ్య నిర్వహించిన కార్యక్ర మంలో ఆయనకు ప్రచురణ మిత్ర పురస్కా రం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, కేంద్ర మాజీమంత్రి స్మృతీ ఇరానీ ప్రదానం చేశారు.