calender_icon.png 21 March, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదరన్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఉచితంగా ‘త్రివేణి సంగమ జలం’

21-03-2025 01:59:52 AM

హైదరాబాద్, మార్చి 20: దేశంలోని ప్రముఖ ట్రావెల్ సంస్థ సదరన్ ట్రావెల్స్ ఆ  భక్తులకు ఉచితంగా ‘త్రివేణి సంగమ జలం’ అందిస్తున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమం వద్ద జ రిగిన మహాకుంభమేళాకు 66 కోట్ల మం  భక్తులు హాజరుకావడం గొప్ప విషయమని  సదరన్ ట్రావెల్స్ నిర్వాహకు  తెలిపారు.

ఈ పవిత్ర కార్యక్రమంలో పా  భక్తులకు సేవ అందించి నం దుకు ఆనందంగా ఉందన్నారు. బృ హత్త  కార్యక్రమాన్ని విజయవంతం చేసినందు  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా ఎన్నో ప్రపంచ రికార్డులను సైతం నెలకొల్పిందని చెప్పారు.

ఈ శుభసందర్భంలో దేశంలోని భక్తులకు పవిత్రమైన “త్రివేణి సంగమ జలం” ఉచితంగా అందించాలని సదరన్ ట్రావెల్స్ నిర్ణ  తెలిపారు. పవిత్ర జలాలు స్వీకరించాలనుకునేవారు సదరన్ ట్రావెల్స్ వెబ్   www.    బుక్ చేసుకోవాలన్నారు.