20-03-2025 01:12:56 AM
ఖమ్మం, మార్చి 19 ( విజయక్రాంతి ): ఖమ్మం నగరంలోని రెండు,నాలుగు డివిజన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న సుమారు 70 మంది విద్యార్థులకు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు , లయిన్స్ క్లబ్, డా.బొల్లి శ్రీనివాస్ రావు సహాయంతో బుధవారం స్టడీ చైర్స్ ను అందజేశారు.
కార్యక్రమం లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త, స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమలత ,స్టేట్ రాజేష్ శమైర్పేట్ , డా.సాయి గౌతమ్, రంజిత్ పగిండ్ల,డివిజన్ యూత్ నాయకులు జక్కుల రాజేష్, వేముల శ్రావణ్, జిలకర సురేష్, బీసీ టౌన్ ప్రెసిడెంట్ గోనే శ్రీశ్రీ,ఎం..వీరేష్ సంతోష్ , రమేష్, హానిఫ్ పాషా, కొండల్ రావు , శేఖర్ యువత పాల్గొన్నారు.