04-04-2025 12:24:27 AM
సత్తుపల్లి, ఏప్రిల్ 3 :-సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతన ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవనానికి సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయా నంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూసత్తుపల్లి నియోజకవర్గం లో అన్ని అభివృద్ధి పనులకు సహకరిస్తున్న సీయం రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తలిపారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ అధికారులు, సత్తుపల్లి మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్బాబు ,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు,సత్తుపల్లి మాజీ కౌన్సిలర్స్ తోట సుజాల రాణి, కంటే నాగలక్ష్మి, గ్రాండ్ మౌలాలి, దూదిపాల రాంబాబు, నాగుల్ మీరా, పద్మ జ్యోతి,సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, దొడ్డా శ్రీను,చల్లగుళ్ల కృష్ణారావు, ఇమ్మనేని ప్రసాద్ రావు,క మల్ పాష తదితరులు పాల్గొన్నారు.