calender_icon.png 21 October, 2024 | 2:07 PM

ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాపన

21-10-2024 11:45:51 AM

హాజరైన ఎమ్మెల్యే శంకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంరెడ్డి 

విశిష్ట అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు బక్కని, చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, భీష్మ కిష్టయ

రంగారెడ్డి (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం అడుగులు పడ్డాయి. సోమవారం దాతల సహకారంతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన శంకుస్థాపన కార్యక్రమానికి.. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్యేలు బక్కని నరసింహులు, భీశ్వ కిష్టయ్య, పుర ప్రముఖులు, పూర్వ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.