24 May, 2026 | 2:29 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

మునిపల్లి మండల ప్రజలకు మాజీ జడ్పీటీసీ సంక్రాంతి శుభాకాంక్షలు

14-01-2026 09:13 PM

మునిపల్లి,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ జడ్పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్ జిల్లా, మండల ప్రజలకు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా, మండల ప్రజల జీవితాల్లో మకర సంక్రాంతి పండుగ సుఖ సంతోషాలు నింపాలని కోరారు. అలాగే ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,  సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన వెలుగులు సరికొత్త విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువకులు, చిన్న పిల్లలు ఎగురవేసే పతంగుల విషయంలో జాగ్రత్తలు పాటించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.