calender_icon.png 5 March, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ

02-03-2025 06:59:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మామిడా మండలంలోని వాస్తాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంగారం సతీమణి సీతాబాయి ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాందాస్ లింగు భాస్కర్ పాకాల రామచందర్ తదితరులు ఉన్నారు.